Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం.. నీట్‌లో తొలి అర్హత సాధించిన గాజులుపాడ్ విద్యార్థి భారత్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 06:25 PM

మన ఓటే మన భవిష్యత్తు.. ప్రతి అర్హుడూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రవీందర్

మన ఓటే మన భవిష్యత్తు.. ప్రతి అర్హుడూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రవీందర్

మన ఓటే మన భవిష్యత్తు.. ప్రతి అర్హుడూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రవీందర్
July 17, 2026 05:05 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని మానూర్ మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ తెలిపారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) గడువు ఆగస్టు 3, 2026 వరకు పొడిగించబడినందున, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవడం లేదా వివరాలను సవరించుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని పిలుపునిస్తూ, మన ఓటు – మన భవిష్యత్తు, మన బాధ్యత అని మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News