Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:39 AM

మన ఓటే మన భవిష్యత్తు.. ప్రతి అర్హుడూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రవీందర్

మన ఓటే మన భవిష్యత్తు.. ప్రతి అర్హుడూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రవీందర్

మన ఓటే మన భవిష్యత్తు.. ప్రతి అర్హుడూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రవీందర్
17-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని మానూర్ మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ తెలిపారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) గడువు ఆగస్టు 3, 2026 వరకు పొడిగించబడినందున, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవడం లేదా వివరాలను సవరించుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని పిలుపునిస్తూ, మన ఓటు – మన భవిష్యత్తు, మన బాధ్యత అని మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ పేర్కొన్నారు.

Sthanikam

మన ఓటే మన భవిష్యత్తు.. ప్రతి అర్హుడూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రవీందర్

Article Image

ఓటు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు అని మానూర్ మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ తెలిపారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) గడువు ఆగస్టు 3, 2026 వరకు పొడిగించబడినందున, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకుని, అవసరమైతే కొత్తగా నమోదు చేసుకోవడం లేదా వివరాలను సవరించుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని పిలుపునిస్తూ, మన ఓటు – మన భవిష్యత్తు, మన బాధ్యత అని మాజీ ఎంపీటీసీ లా ఫోరమ్ అధ్యక్షులు రవీందర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News