Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 11:22 PM

ప్రతి ఇంటికి చేరి ఓటరు నమోదు పూర్తి చేయాలి: జహీరాబాద్ SIR సమావేశంలో పిలుపు

ప్రతి ఇంటికి చేరి ఓటరు నమోదు పూర్తి చేయాలి: జహీరాబాద్ SIR సమావేశంలో పిలుపు

ప్రతి ఇంటికి చేరి ఓటరు నమోదు పూర్తి చేయాలి: జహీరాబాద్ SIR సమావేశంలో పిలుపు
July 16, 2026 08:43 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల బీఎల్‌ఏలతో నిర్వహించిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, జహీరాబాద్ ఇంచార్జ్ డా. ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా నమోదు కావాలని, ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల భర్తీ పూర్తి చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నమోదు ప్రక్రియను వేగవంతం చేసి జహీరాబాద్ నియోజకవర్గంలో SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు నిర్మల–జగ్గారెడ్డి, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News