తిరుమలగిరి మండల కేంద్రంలో
తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....
ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు,
విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం .
పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.
మరుగుదొడ్లు, స్నానాల గదులను శుభ్రంగా నిర్వహించాలనీ
24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ
సరిపడా పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో .
హాస్టల్ భవనాల మరమ్మతులు వెంటనే చేపట్టాలనీ అన్నారు.
విద్యార్థుల భద్రత కోసం అవసరమైన భద్రతా చర్యలు అమలు చేయాలనీ
"విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో ఉదయ్, చరన్, నగేష్, రాజేష్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి