Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:36 AM

హాస్టల్లో మౌలిక వస్తువులు కల్పించాలి;తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్

హాస్టల్లో మౌలిక వస్తువులు కల్పించాలి;తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్

హాస్టల్లో మౌలిక వస్తువులు కల్పించాలి;తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్
16-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి మండల కేంద్రంలో

తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....

ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు,

విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం .

పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.

మరుగుదొడ్లు, స్నానాల గదులను శుభ్రంగా నిర్వహించాలనీ

24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ

సరిపడా పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో .

హాస్టల్ భవనాల మరమ్మతులు వెంటనే చేపట్టాలనీ అన్నారు.

విద్యార్థుల భద్రత కోసం అవసరమైన భద్రతా చర్యలు అమలు చేయాలనీ

"విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో ఉదయ్, చరన్, నగేష్, రాజేష్ పాల్గొన్నారు.

Sthanikam

హాస్టల్లో మౌలిక వస్తువులు కల్పించాలి;తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్

Article Image

తిరుమలగిరి మండల కేంద్రంలో

తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ....

ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు,

విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం .

పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.

మరుగుదొడ్లు, స్నానాల గదులను శుభ్రంగా నిర్వహించాలనీ

24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలనీ

సరిపడా పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో .

హాస్టల్ భవనాల మరమ్మతులు వెంటనే చేపట్టాలనీ అన్నారు.

విద్యార్థుల భద్రత కోసం అవసరమైన భద్రతా చర్యలు అమలు చేయాలనీ

"విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో ఉదయ్, చరన్, నగేష్, రాజేష్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News