Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:15 AM

ఫీజు బకాయిలు విడుదల చేయాలి: విద్యార్థుల మహాధర్నా.

ఫీజు బకాయిలు విడుదల చేయాలి: విద్యార్థుల మహాధర్నా.

ఫీజు బకాయిలు విడుదల చేయాలి: విద్యార్థుల మహాధర్నా.
16-07-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేటలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. సుభాష్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టిన విద్యార్థులు జీవో నెం.9, ఆర్‌ఆర్ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ.. పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి, వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీజేవైఎం నాయకులు అక్కెనపల్లి సైదులు, బీజేపీ కార్యవర్గ సభ్యుడు పల్లపు దుర్గయ్య, టీఎస్‌ఎస్‌ఏ నాయకుడు ఊరెళ్ల మహేష్, బీసీ సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం, జినుకల కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు సురేష్, మనీష్, అనిత, లింగస్వామి, వినయ్, వెంకట్, భాస్కర్, రమాదేవి, ఉషశ్రీ, ఉదయశ్రీ, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు బకాయిలు విడుదల చేయాలి: విద్యార్థుల మహాధర్నా.

Article Image

రామన్నపేట,

విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేటలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. సుభాష్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టిన విద్యార్థులు జీవో నెం.9, ఆర్‌ఆర్ యాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ.. పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి, వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీజేవైఎం నాయకులు అక్కెనపల్లి సైదులు, బీజేపీ కార్యవర్గ సభ్యుడు పల్లపు దుర్గయ్య, టీఎస్‌ఎస్‌ఏ నాయకుడు ఊరెళ్ల మహేష్, బీసీ సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం, జినుకల కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు సురేష్, మనీష్, అనిత, లింగస్వామి, వినయ్, వెంకట్, భాస్కర్, రమాదేవి, ఉషశ్రీ, ఉదయశ్రీ, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News