Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత!

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత!

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత!
15-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నియమాలు పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం: ట్రాఫిక్ సీఐ ఎన్. వెంకటేష్

రహదారి నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఎన్నో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ ఎన్. వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లా ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్ ఆదేశాల మేరకు,

ట్రాఫిక్ డిఎస్పి ఎం ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ లతో కలిసి బుధవారం చిన్నకొండూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు.​ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.​కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ పెట్టుకోవాలి.​మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్,డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం.​రోడ్డు ప్రమాదాలుజరిగినప్పుడు వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించి, బాధితులకు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని కోరారు.ఈ​కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత!

Article Image

నియమాలు పాటిద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం: ట్రాఫిక్ సీఐ ఎన్. వెంకటేష్

రహదారి నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఎన్నో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ ఎన్. వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.జిల్లా ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్ ఆదేశాల మేరకు,

ట్రాఫిక్ డిఎస్పి ఎం ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ లతో కలిసి బుధవారం చిన్నకొండూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు.​ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.​కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ పెట్టుకోవాలి.​మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్,డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం.​రోడ్డు ప్రమాదాలుజరిగినప్పుడు వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించి, బాధితులకు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని కోరారు.ఈ​కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News