PRINT TIME: July 17, 2026 12:22 AM
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సర్పంచ్ విక్రమ్ పరామర్శ.
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సర్పంచ్ విక్రమ్ పరామర్శ.
July 16, 2026 05:31 PM
183 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఇంద్రపాలనగరం,:
నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన చినలచ్చి సాయిలు మృతదేహానికి ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మంటి లింగస్వామి, మాజీ ఉపసర్పంచ్ సింగణబోయిన జంగయ్య, రాస వెంకటేష్, రేపాక సత్తయ్య, మాజీ ఉపసర్పంచ్ గర్ధాస్ వెంకటేష్, చిన్నపాక శ్రీనివాస్, నక్క వెంకటేష్, కాటేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి