Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్
16-07-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మన్నపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి పేరుతో పోస్ట్‌కార్డుల ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సమాన వాటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొగుడంపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మారుని బాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చున్ను బీ, పద్మమ్మ, తుల్జమ్మ, నర్సమ్మ, మంజుల, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలకు న్యాయం చేయండి.. రిజర్వేషన్ బిల్లును అమలు చేయండి: మహిళా కాంగ్రెస్

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలం మన్నపూర్ గ్రామంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి పేరుతో పోస్ట్‌కార్డుల ఉద్యమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మాట్లాడుతూ, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, మహిళలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును అమలు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సమాన వాటా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొగుడంపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మారుని బాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చున్ను బీ, పద్మమ్మ, తుల్జమ్మ, నర్సమ్మ, మంజుల, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News