Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 12:23 AM

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
July 16, 2026 08:27 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ఇటీవల నాగిరెడ్డిపల్లి (ఎంబవి) గ్రామానికి చెందిన క్యాసాని వెంకటమ్మ మృతిచెందిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన వంతు సహాయంగా రూ.20,000 ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం ఇటీవల మృతిచెందిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిమినేటి మణెమ్మ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కుటుంబాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News