Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:18 AM

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
16-07-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ఇటీవల నాగిరెడ్డిపల్లి (ఎంబవి) గ్రామానికి చెందిన క్యాసాని వెంకటమ్మ మృతిచెందిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన వంతు సహాయంగా రూ.20,000 ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం ఇటీవల మృతిచెందిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిమినేటి మణెమ్మ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కుటుంబాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.

Sthanikam

బాధిత కుటుంబాలకు అండగా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్. రూ.20 వేల ఆర్థిక సాయం.. పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

Article Image

: ఇటీవల నాగిరెడ్డిపల్లి (ఎంబవి) గ్రామానికి చెందిన క్యాసాని వెంకటమ్మ మృతిచెందిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన వంతు సహాయంగా రూ.20,000 ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం ఇటీవల మృతిచెందిన నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎలిమినేటి మణెమ్మ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కుటుంబాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News