Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెజిలో ఫార్మాలో విషాదం.. రియాక్టర్‌లో పడి షిఫ్ట్ ఇంచార్జ్ మృతి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 11:24 PM

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. మాడ్గిలో రెండు బోర్ల ప్రారంభం

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. మాడ్గిలో రెండు బోర్ల ప్రారంభం

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. మాడ్గిలో రెండు బోర్ల ప్రారంభం
July 16, 2026 07:52 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు తాగునీటి బోర్లను గురువారం రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బోర్లను బోరు మోటార్ స్టార్టర్‌ను ఆన్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, గ్రామ సర్పంచ్ హర్షద్ పటేల్, జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఇమామ్ పటేల్, హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, మోహీన్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News