Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈవో ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు: సర్పంచ్‌ నిరంజన్‌ గౌడ్‌ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 02, 2026 11:13 PM

బాధిత కాంగ్రెస్‌ కార్యకర్తకు ఆర్థిక సాయం

బాధిత కాంగ్రెస్‌ కార్యకర్తకు ఆర్థిక సాయం

బాధిత కాంగ్రెస్‌ కార్యకర్తకు ఆర్థిక సాయం
August 02, 2026 08:07 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇటీవల ప్రమాదవశాత్తూ కాలుకు గాయమై ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తను సీనియర్ నాయకులు పరామర్శించి ఆర్థికంగా చేయూతనందించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త బాతరాజు రమేష్ కాలు గాయంతో బాధపడుతున్నారని తెలుసుకున్న వార్డు సీనియర్ నాయకుడు వర్కాల రాము గౌడ్ ఆదివారం ఆయనను పరామర్శించారు. ​ఈ సందర్భంగా రమేష్‌ కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, తక్షణ సహాయంగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. రాబోయే రోజుల్లో కూడా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ముందుండి ఆదుకుంటానని ఈ సందర్భంగా రాము గౌడ్ హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బు సత్యం, గుర్రం శ్రీనివాస్ నేత, ఐఎన్‌టీయూసీ బ్లాక్ అధ్యక్షుడు కంచర్ల జంగయ్య, నాయకులు వెల్తూరి రాజేష్, బషీర్, వర్కాల ప్రసాద్, మధు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News