Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:43 PM

బద్వేలులో హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు – 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

బద్వేలులో హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు – 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్

బద్వేలులో హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు – 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు సీజ్
March 14, 2026 06:41 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప జిల్లా బద్వేలు పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యాపార సంస్థల్లో గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల్లో మొత్తం 21 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టుబడగా, వాటిని అధికారులు సీజ్ చేశారు. వ్యాపార అవసరాల కోసం తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు.

డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News