Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 AM

బాలికల శిక్షణ, ఆరోగ్యానికి ప్రత్యేక దృష్టితో జహీరాబాద్‌లో ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం

బాలికల శిక్షణ, ఆరోగ్యానికి ప్రత్యేక దృష్టితో జహీరాబాద్‌లో ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం

బాలికల శిక్షణ, ఆరోగ్యానికి ప్రత్యేక దృష్టితో జహీరాబాద్‌లో ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం
December 31, 2025 08:03 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:ఇంద్రి ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా గారి నేతృత్వంలో జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు సూచనలతో చిరాగ్ పల్లి, బుచినెల్లి గ్రామాల బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ప్రతి నెలా 500 మంది బాలికలకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి, వారిలో ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా ఉంచినట్లు తెలిపారు. మహిళా కాంగ్రెస్ నాయకులు అసిఫా బేగం, పద్మమ్మ, శామలా, భవాని కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News