Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు
February 10, 2026 03:27 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూక్య సైదులు చివరి రోజు అయిన సోమవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోసం కాకుండా, వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వార్డును అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వార్డులో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అని వారు ఏడవ వార్డు ప్రజలను కోరారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News