Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:56 AM

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు
10-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూక్య సైదులు చివరి రోజు అయిన సోమవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోసం కాకుండా, వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వార్డును అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వార్డులో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అని వారు ఏడవ వార్డు ప్రజలను కోరారు

Sthanikam

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

Article Image

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా... భూక్య సైదులు

కోదాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూక్య సైదులు చివరి రోజు అయిన సోమవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోసం కాకుండా, వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వార్డును అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వార్డులో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను అని వారు ఏడవ వార్డు ప్రజలను కోరారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News