Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:51 AM

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక
March 22, 2026 06:41 PM 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రయాణికుల ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నాయని సీఐ రాఘవన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా సీఐ రాఘవన్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అయితే డ్రైవింగ్‌లో అజాగ్రత్త ప్రాణనష్టాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. మీ ప్రవర్తన మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు.

ప్రతిరోజూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం మీ బాధ్యత అని, మీ ప్రాణాలే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News