Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక
22-03-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రయాణికుల ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నాయని సీఐ రాఘవన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా సీఐ రాఘవన్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అయితే డ్రైవింగ్‌లో అజాగ్రత్త ప్రాణనష్టాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. మీ ప్రవర్తన మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు.

ప్రతిరోజూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం మీ బాధ్యత అని, మీ ప్రాణాలే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Sthanikam

ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ – సురక్షిత డ్రైవింగ్‌పై సీఐ రాఘవన్ హెచ్చరిక

Article Image

సోమందేపల్లి: ప్రయాణికుల ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నాయని సీఐ రాఘవన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా సీఐ రాఘవన్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అయితే డ్రైవింగ్‌లో అజాగ్రత్త ప్రాణనష్టాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. మీ ప్రవర్తన మంచిగా ఉంటే మీ పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు.

ప్రతిరోజూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం మీ బాధ్యత అని, మీ ప్రాణాలే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News