Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:59 PM

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి
06-05-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ఇప్పటికే 3 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి పాతబడిపోవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు అత్యవసర రోగులను తరలించే సమయంలో అంబులెన్స్ మధ్యలో నిలిచిపోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అత్యవసర సేవల కోసం ఇదే అంబులెన్స్‌పై ఆధారపడుతున్నందున పాత అంబులెన్స్ స్థానంలో వెంటనే కొత్త 108 అంబులెన్స్‌ను మంజూరు చేసి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రంట ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేశారు.నారాయణఖేడ్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరంగా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి

Article Image

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ఇప్పటికే 3 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి పాతబడిపోవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు అత్యవసర రోగులను తరలించే సమయంలో అంబులెన్స్ మధ్యలో నిలిచిపోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా అత్యవసర సేవల కోసం ఇదే అంబులెన్స్‌పై ఆధారపడుతున్నందున పాత అంబులెన్స్ స్థానంలో వెంటనే కొత్త 108 అంబులెన్స్‌ను మంజూరు చేసి అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రంట ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేశారు.నారాయణఖేడ్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు నిరంతరంగా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News