Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:07 PM

అరోమా కేఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

అరోమా కేఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

అరోమా కేఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం
23-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన అరోమా కేఫ్ రెస్టారెంట్‌ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు రుచికరమైన భోజనాలు అందించేందుకు ఈ రెస్టారెంట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీతో పాటు చైనీస్, ఫాస్ట్ ఫుడ్, రొటీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

హోటల్ నిర్వాహకులు లూర్వి యాదవ్, అరుణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన ఆహారం, తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహ్మద్ హమీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బకొని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యమ కవిత దయాకర్, అల్లి సుభాష్, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

Sthanikam

అరోమా కేఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

Article Image

నల్గొండ,

నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన అరోమా కేఫ్ రెస్టారెంట్‌ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు రుచికరమైన భోజనాలు అందించేందుకు ఈ రెస్టారెంట్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీతో పాటు చైనీస్, ఫాస్ట్ ఫుడ్, రొటీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

హోటల్ నిర్వాహకులు లూర్వి యాదవ్, అరుణ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన ఆహారం, తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహ్మద్ హమీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్బకొని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు యమ కవిత దయాకర్, అల్లి సుభాష్, కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News