PRINT TIME: March 17, 2026 03:43 PM
అప్పుల బాధతో చేనేత కార్మికుడి మృతి – కుటుంబానికి ఆర్థిక సహాయం
అప్పుల బాధతో చేనేత కార్మికుడి మృతి – కుటుంబానికి ఆర్థిక సహాయం
March 17, 2026 01:40 PM
66 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి పరామర్శ, ₹10,000 అందజేత
వెల్లంకి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు మిర్యాల బాలరాజు అప్పుల బాధతో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి బాలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం కూడా స్పందించి తగిన సహాయం అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అయిటిపాముల పెద్దులు, గంజి భాస్కర్, గోషిక కొండల్ రెడ్డి, గంజి నర్సింహ, చక్రపాణి, కొంగరి జానయ్య, పోచబోయిన నర్సింహ, రుద్ర వెంకటేష్, కొంగరి రామ్ మోహన్, గోధుమల సోమప్ప, కరేకంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి