PRINT TIME: March 25, 2026 08:33 PM
అనారోగ్యంతో ఉన్న డాక్టర్ రామమోహన్ రావును పరామర్శించిన కందాళ
అనారోగ్యంతో ఉన్న డాక్టర్ రామమోహన్ రావును పరామర్శించిన కందాళ
March 25, 2026 06:20 PM
44 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కూసుమంచి,
కూసుమంచి మండల కేంద్రానికి చెందిన భవాని క్లినిక్ డాక్టర్ వి. రామమోహన్ రావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఆయనను స్వగృహంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి