Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:51 PM

అన్నారం పల్లె దావకానను పరిశీలించిన... జిల్లాఎస్పీ.

అన్నారం పల్లె దావకానను పరిశీలించిన... జిల్లాఎస్పీ.

అన్నారం పల్లె దావకానను పరిశీలించిన...  జిల్లాఎస్పీ.
March 17, 2026 06:26 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో పల్లె దావకానను జిల్లా ఎస్పీ నర్సింహా పరిశీలించారు. పల్లె దావకాన డాక్టర్ మరియు సిబ్బందితో మాట్లాడి వసతులను తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామీణ స్థాయిలో పల్లె దావకానాల యొక్క ఆవశ్యకతను వారికి వివరించి అనారోగ్యంతో వచ్చే ప్రజలకు మంచి వైద్యం అందించి భరోసా కల్పించాలని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ దావకానాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్య సదుపాయాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, సిఐ నరసింహారావు, ఎస్సైలు, పల్లె దావకాన డాక్టర్ రమ్య, గ్రామ ఆశా వర్కర్లు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News