Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

అనాధల మధ్య వేలంగి రాజు జన్మదిన వేడుకలు......

అనాధల మధ్య వేలంగి రాజు జన్మదిన వేడుకలు......

అనాధల మధ్య వేలంగి రాజు జన్మదిన వేడుకలు......
February 15, 2026 06:08 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడలో ఘనంగా ఓర్సు వేలంగి రాజు పుట్టినరోజు.. అనాధలకు అన్నదానం....

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓర్సు వేలంగి రాజు జన్మదిన వేడుకలను ఆదివారం కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అశోక్ నగర్‌లోని శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల మరియు అనాధ ఆశ్రమంలో బిజెపి నాయకులు అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం ఆశ్రమ పిల్లలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు ఓర్సు వేలంగి రాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో ఆయన నిరంతరం ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గాదరి పుల్లారావు, చిలుకూరు మండల అధ్యక్షులు మహేష్, కోదాడ మండల కార్యదర్శి మెండం వెంకయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు బచ్చు రాజ్యం, ఎర్ర మాల గోపయ్య, మేకల సౌజన్య, అరుణ తదితరులు పాల్గొన్నారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News