Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:45 PM

ఆమనగల్‌లో రాజకీయ మర్యాద భేటీ

ఆమనగల్‌లో రాజకీయ మర్యాద భేటీ

ఆమనగల్‌లో రాజకీయ మర్యాద భేటీ
February 24, 2026 09:42 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆమనగల్ మున్సిపాలిటీలో ఐదో వార్డు నుంచి (బిఆర్ఎస్) తరఫున విజయం సాధించిన కౌన్సిలర్ పాపిశెట్టి రాము అన్నను విద్యార్థి నాయకుడు చౌటి సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై గళమెత్తి పోరాడుతున్న రాము అన్న సేవలు అభినందనీయమన్నారు. వార్డు అభివృద్ధి కోసం ఆయన కట్టుబాటుతో పనిచేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ వేద రజిని సాయి చంద్ సాయి, మిత్రమండలి అధ్యక్షులు, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అనుచరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News