PRINT TIME: May 26, 2026 09:48 PM
ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
February 23, 2026 08:08 PM
138 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని వెంకటాపూర్ చౌరస్తాలోని భక్త మార్కండేయ మందిరం యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానంతో మెరుపు విచ్చేసి ఆలయ దర్శనం చేసి, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.గృహోద్యమి,జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తరువాత ఆలయ కమిటీ బాధ్యులు వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆత్మ కమిటీ మాజీ నిర్వాహకుడు అనుముల మారుతి, బెల్లాపూర్ గ్రామ నాయకులు బస్వరాజ్ పాటిల్, ఆలయ కమిటీ బాధ్యులు నర్సింలు, శ్రీనివాస్ బశెట్టి, సంగన్న, అంబదాస్, గోస్కే శ్రీనివాస్, ఆధ్యాత్మిక వేత్త రామకృష్ణ, గృహ సమితి ప్రతినిధులు హర్షవర్ధన్ రెడ్డి, హన్మండ్లు తరతరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి