Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:48 PM

ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

ఆలయ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
February 23, 2026 08:08 PM 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని వెంకటాపూర్ చౌరస్తాలోని భక్త మార్కండేయ మందిరం యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానంతో మెరుపు విచ్చేసి ఆలయ దర్శనం చేసి, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.గృహోద్యమి,జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తరువాత ఆలయ కమిటీ బాధ్యులు వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆత్మ కమిటీ మాజీ నిర్వాహకుడు అనుముల మారుతి, బెల్లాపూర్ గ్రామ నాయకులు బస్వరాజ్ పాటిల్, ఆలయ కమిటీ బాధ్యులు నర్సింలు, శ్రీనివాస్ బశెట్టి, సంగన్న, అంబదాస్, గోస్కే శ్రీనివాస్, ఆధ్యాత్మిక వేత్త రామకృష్ణ, గృహ సమితి ప్రతినిధులు హర్షవర్ధన్ రెడ్డి, హన్మండ్లు తరతరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News