అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎత్తి వేయాలి.. మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎత్తి వేయాలి.. మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ నోటిస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తుంగతుర్తి మండల కేంద్రం లో
ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం బీ ఆర్ఎస్ నాయకులు చేశారు.
కాంగ్రెస్ అధికారం లో వచ్చిన రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో హరీష్ రావు. కెటిఆర్ స్పష్టమైన సంతోష్ లతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వేధించదాన్ని తీవ్రంగా ఖండిచారు.
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.. అధికారం రావడానికి ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. మాజీ వైస్ mpp లు మట్టిపెల్లి శ్రీశైలం. దొంగరి శ్రీనివాస్..సర్పంచ్ లు. శ్రీనివాస్ రెడ్డి. మనోజ్. రమేష్. కర్ణాకర్ మండల నాయకులు. మల్యాల రాములు. గుడిపాటి వీరయ్య. కడారి దాసు.గోపగాని రమేష్ మట్టిపెల్లి వెంకట్. సోమేశ్. యాకూబ్.. గునిగంటి యాదగిరి.. తునికి లక్ష్మి. గోపగాని శ్రీనివాస్. తడకమళ్ల రవి.. మల్లేష్..బొజ్జ సాయికిరణ్. వెంకటేష్ భాస్కర్. మహేందర్. గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి