Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:36 AM

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎత్తి వేయాలి.. మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎత్తి వేయాలి.. మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎత్తి వేయాలి..   మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య
30-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ నోటిస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తుంగతుర్తి మండల కేంద్రం లో

ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం బీ ఆర్ఎస్ నాయకులు చేశారు.

కాంగ్రెస్ అధికారం లో వచ్చిన రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో హరీష్ రావు. కెటిఆర్ స్పష్టమైన సంతోష్ లతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వేధించదాన్ని తీవ్రంగా ఖండిచారు.

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.. అధికారం రావడానికి ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. మాజీ వైస్ mpp లు మట్టిపెల్లి శ్రీశైలం. దొంగరి శ్రీనివాస్..సర్పంచ్ లు. శ్రీనివాస్ రెడ్డి. మనోజ్. రమేష్. కర్ణాకర్ మండల నాయకులు. మల్యాల రాములు. గుడిపాటి వీరయ్య. కడారి దాసు.గోపగాని రమేష్ మట్టిపెల్లి వెంకట్. సోమేశ్. యాకూబ్.. గునిగంటి యాదగిరి.. తునికి లక్ష్మి. గోపగాని శ్రీనివాస్. తడకమళ్ల రవి.. మల్లేష్..బొజ్జ సాయికిరణ్. వెంకటేష్ భాస్కర్. మహేందర్. గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎత్తి వేయాలి.. మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య

Article Image

సిట్ విచారణ పేరుతో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ నోటిస్ ఇవ్వడాన్ని నిరసిస్తూ తుంగతుర్తి మండల కేంద్రం లో

ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహనం బీ ఆర్ఎస్ నాయకులు చేశారు.

కాంగ్రెస్ అధికారం లో వచ్చిన రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో హరీష్ రావు. కెటిఆర్ స్పష్టమైన సంతోష్ లతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వేధించదాన్ని తీవ్రంగా ఖండిచారు.

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.. అధికారం రావడానికి ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్. మాజీ వైస్ mpp లు మట్టిపెల్లి శ్రీశైలం. దొంగరి శ్రీనివాస్..సర్పంచ్ లు. శ్రీనివాస్ రెడ్డి. మనోజ్. రమేష్. కర్ణాకర్ మండల నాయకులు. మల్యాల రాములు. గుడిపాటి వీరయ్య. కడారి దాసు.గోపగాని రమేష్ మట్టిపెల్లి వెంకట్. సోమేశ్. యాకూబ్.. గునిగంటి యాదగిరి.. తునికి లక్ష్మి. గోపగాని శ్రీనివాస్. తడకమళ్ల రవి.. మల్లేష్..బొజ్జ సాయికిరణ్. వెంకటేష్ భాస్కర్. మహేందర్. గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News