PRINT TIME: March 22, 2026 04:16 PM
అకాల వర్షం.....అపార నష్టం.*
అకాల వర్షం.....అపార నష్టం.*
March 22, 2026 02:01 PM
15 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మోత్కూర్ మండలంలోని పాలడుగు గ్రామంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన ఆకాల వర్షానికి అదే గ్రామానికి కొంపల్లి అంజయ్య చెందిన మూడు ఎకరాల భూమి నేలకొరిగింది. యాసంగి వరి పంట నెలకొన్న. చేతికి వచ్చిన యాసంగి పంట ఆకాల వర్షంతో లక్షలు పెట్టుబడి పెట్టి పంట కోసే సమయానికి పొలం నెలకొరడంతో రైతు అంజయ్య కన్నీరు మున్నీరయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన రైతు అంజయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి