Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:31 AM

ఐలు గెలుపు… న్యాయవాదుల్లో నూతన ఆశలు. సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ

ఐలు గెలుపు… న్యాయవాదుల్లో నూతన ఆశలు. సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ

ఐలు గెలుపు… న్యాయవాదుల్లో నూతన ఆశలు.  సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ
24-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఐలు అభ్యర్థులు యం. శ్రీనివాసరావు, సిహెచ్ శైలజ గెలుపును పురస్కరించుకొని రామన్నపేట బార్ అసోసియేషన్‌లో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, బార్ కౌన్సిల్‌లో పేరుకుపోయిన న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు గెలుపొందిన అభ్యర్థులు కృషి చేస్తారని అన్నారు. న్యాయవాదులతో కలిసి సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

న్యాయవాదులకు ఆరోగ్య భీమా, మరణానంతర లబ్ధులు కల్పించడం, జూనియర్ అడ్వకేట్లకు రూ.10,000 స్టైఫండ్ ఇవ్వడం, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బార్ అసోసియేషన్లు ఏర్పాటు చేయడం, మెటర్నిటీ బెనిఫిట్స్ అందించడం వంటి అంశాలపై కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, పాల్వంచ జగ్గయ్య, ఉయ్యాల హనుమంతు గౌడ్, కెమె రామదాసు, బాతరాజు అశోక్ కుమార్, డేవిడ్, దినేష్ కుమార్, నోముల స్వామి, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఐలు గెలుపు… న్యాయవాదుల్లో నూతన ఆశలు. సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ

Article Image

బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఐలు అభ్యర్థులు యం. శ్రీనివాసరావు, సిహెచ్ శైలజ గెలుపును పురస్కరించుకొని రామన్నపేట బార్ అసోసియేషన్‌లో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, బార్ కౌన్సిల్‌లో పేరుకుపోయిన న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు గెలుపొందిన అభ్యర్థులు కృషి చేస్తారని అన్నారు. న్యాయవాదులతో కలిసి సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

న్యాయవాదులకు ఆరోగ్య భీమా, మరణానంతర లబ్ధులు కల్పించడం, జూనియర్ అడ్వకేట్లకు రూ.10,000 స్టైఫండ్ ఇవ్వడం, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బార్ అసోసియేషన్లు ఏర్పాటు చేయడం, మెటర్నిటీ బెనిఫిట్స్ అందించడం వంటి అంశాలపై కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, పాల్వంచ జగ్గయ్య, ఉయ్యాల హనుమంతు గౌడ్, కెమె రామదాసు, బాతరాజు అశోక్ కుమార్, డేవిడ్, దినేష్ కుమార్, నోముల స్వామి, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News