Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:08 PM

అంగన్వాడీలో పోషణ్ పక్వాడా వేడుకలు..

అంగన్వాడీలో పోషణ్ పక్వాడా వేడుకలు..

అంగన్వాడీలో  పోషణ్ పక్వాడా వేడుకలు..
23-04-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మున్సిపల్ కార్యాలయంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం, గ్రాడ్యుయేషన్ డే, సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను జాయింట్ డైరెక్టర్ అక్కేశ్వర్ రావు సందర్శించి, చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సీడీపీఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి, సేవల అమలుపై సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, మున్సిపల్ కమిషనర్ తంగెళ్లపల్లి శ్రీవాణి, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, సీడీపీఓలు శైలజ, స్వరాజ్యం, సమీరా, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీలో పోషణ్ పక్వాడా వేడుకలు..

Article Image

భువనగిరి,

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మున్సిపల్ కార్యాలయంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం, గ్రాడ్యుయేషన్ డే, సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను జాయింట్ డైరెక్టర్ అక్కేశ్వర్ రావు సందర్శించి, చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సీడీపీఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి, సేవల అమలుపై సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, మున్సిపల్ కమిషనర్ తంగెళ్లపల్లి శ్రీవాణి, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, సీడీపీఓలు శైలజ, స్వరాజ్యం, సమీరా, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News