Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:09 PM

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
22-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం: మండలంలోని బోల్లేపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ‘గ్రాడ్యుయేషన్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలను చదివించడం, వారికి పౌష్టికాహారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సాజీదా, వార్డు సభ్యులు కనకుంట్ల పాండు, మట్ట శ్రీనివాస్, పిన్నపూరాళ్ల గంగాధర్, రావి హేమంత్ రెడ్డి, సందెల మహేష్, వడిచర్ల కీర్తన, సరికొండ సునీత, సరికొండ లింగమ్మ, బోల్లేపల్లి లక్ష్మమ్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

Article Image

భువనగిరి మండలం: మండలంలోని బోల్లేపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ‘గ్రాడ్యుయేషన్ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలను చదివించడం, వారికి పౌష్టికాహారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సాజీదా, వార్డు సభ్యులు కనకుంట్ల పాండు, మట్ట శ్రీనివాస్, పిన్నపూరాళ్ల గంగాధర్, రావి హేమంత్ రెడ్డి, సందెల మహేష్, వడిచర్ల కీర్తన, సరికొండ సునీత, సరికొండ లింగమ్మ, బోల్లేపల్లి లక్ష్మమ్మ, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News