ఆదోని: 135వ జయంతి సందర్భంగా బి.ఆర్. అంబేద్కర్ వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం, జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.
ర్యాలీలో టిడిపి నాయకుడు మారుతీ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో వెంకటేష్ చౌదరి, తిమ్మప్ప లక్ష్మీనారాయణ, హనుమంతు నారాయణ, జగదీష్, సంజీవ్ బసవ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి