Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:39 AM

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు
February 07, 2026 09:19 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్‌మున్సిపాలిటీపరిధిలోజరుగుతున్నమున్సిపల్ఎన్నికలప్రచారంలోభాగంగా23వవార్డుకాంగ్రెస్‌పార్టీఅభ్యర్థిR.గంగవతి(రాజశేఖర్)గారికిమద్దతుగాహౌసింగ్‌బోర్డుకాలోనీలోనిర్వహించినఎన్నికలప్రచారకార్యక్రమంలోDCCకార్యదర్శి,మాజీZPTCK.భాస్కర్‌రెడ్డిపాల్గొన్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ గతపదేళ్లబీఆర్‌ఎస్‌పాలనలో23వవార్డుఅభివృద్ధికిపూర్తిగానోచుకోలేదనివిమర్శించారు.కాంగ్రెస్‌ప్రభుత్వంఏర్పడినతర్వాతఉచితకరెంట్,రేషన్‌కార్డులు,మహిళలకుఉచితబస్సుప్రయాణంలాంటిఅనేకసంక్షేమపథకాలనుఅమలుచేస్తూప్రజలజీవితాల్లోమార్పుతీసుకొచ్చిందనితెలిపారు.రాబోయేమున్సిపల్ఎన్నికల్లోకాంగ్రెస్‌పార్టీనిబలపరచి23వవార్డుఅభ్యర్థిగంగవతి(రాజశేఖర్)గారినిగెలిపించాలనిఓటర్లనుకోరారు.ఈకార్యక్రమంలోసుధాకర్‌సర్పంచ్‌చినిగేపల్లి,M.రమేష్‌సర్పంచ్‌చిక్కుర్తి,PACSచైర్మన్‌సిద్ధిలింగయ్యస్వామి,కాంగ్రెస్‌నాయకులు,కార్యకర్తలుమరియుస్థానికులుపాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News