అధికార కాంగ్రెస్కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు
అధికార కాంగ్రెస్కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్మున్సిపాలిటీపరిధిలోజరుగుతున్నమున్సిపల్ఎన్నికలప్రచారంలోభాగంగా23వవార్డుకాంగ్రెస్పార్టీఅభ్యర్థిR.గంగవతి(రాజశేఖర్)గారికిమద్దతుగాహౌసింగ్బోర్డుకాలోనీలోనిర్వహించినఎన్నికలప్రచారకార్యక్రమంలోDCCకార్యదర్శి,మాజీZPTCK.భాస్కర్రెడ్డిపాల్గొన్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ గతపదేళ్లబీఆర్ఎస్పాలనలో23వవార్డుఅభివృద్ధికిపూర్తిగానోచుకోలేదనివిమర్శించారు.కాంగ్రెస్ప్రభుత్వంఏర్పడినతర్వాతఉచితకరెంట్,రేషన్కార్డులు,మహిళలకుఉచితబస్సుప్రయాణంలాంటిఅనేకసంక్షేమపథకాలనుఅమలుచేస్తూప్రజలజీవితాల్లోమార్పుతీసుకొచ్చిందనితెలిపారు.రాబోయేమున్సిపల్ఎన్నికల్లోకాంగ్రెస్పార్టీనిబలపరచి23వవార్డుఅభ్యర్థిగంగవతి(రాజశేఖర్)గారినిగెలిపించాలనిఓటర్లనుకోరారు.ఈకార్యక్రమంలోసుధాకర్సర్పంచ్చినిగేపల్లి,M.రమేష్సర్పంచ్చిక్కుర్తి,PACSచైర్మన్సిద్ధిలింగయ్యస్వామి,కాంగ్రెస్నాయకులు,కార్యకర్తలుమరియుస్థానికులుపాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి