Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 02:41 AM

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు
07-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్‌మున్సిపాలిటీపరిధిలోజరుగుతున్నమున్సిపల్ఎన్నికలప్రచారంలోభాగంగా23వవార్డుకాంగ్రెస్‌పార్టీఅభ్యర్థిR.గంగవతి(రాజశేఖర్)గారికిమద్దతుగాహౌసింగ్‌బోర్డుకాలోనీలోనిర్వహించినఎన్నికలప్రచారకార్యక్రమంలోDCCకార్యదర్శి,మాజీZPTCK.భాస్కర్‌రెడ్డిపాల్గొన్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ గతపదేళ్లబీఆర్‌ఎస్‌పాలనలో23వవార్డుఅభివృద్ధికిపూర్తిగానోచుకోలేదనివిమర్శించారు.కాంగ్రెస్‌ప్రభుత్వంఏర్పడినతర్వాతఉచితకరెంట్,రేషన్‌కార్డులు,మహిళలకుఉచితబస్సుప్రయాణంలాంటిఅనేకసంక్షేమపథకాలనుఅమలుచేస్తూప్రజలజీవితాల్లోమార్పుతీసుకొచ్చిందనితెలిపారు.రాబోయేమున్సిపల్ఎన్నికల్లోకాంగ్రెస్‌పార్టీనిబలపరచి23వవార్డుఅభ్యర్థిగంగవతి(రాజశేఖర్)గారినిగెలిపించాలనిఓటర్లనుకోరారు.ఈకార్యక్రమంలోసుధాకర్‌సర్పంచ్‌చినిగేపల్లి,M.రమేష్‌సర్పంచ్‌చిక్కుర్తి,PACSచైర్మన్‌సిద్ధిలింగయ్యస్వామి,కాంగ్రెస్‌నాయకులు,కార్యకర్తలుమరియుస్థానికులుపాల్గొన్నారు.

Sthanikam

అధికార కాంగ్రెస్‌కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు

Article Image

జహీరాబాద్‌మున్సిపాలిటీపరిధిలోజరుగుతున్నమున్సిపల్ఎన్నికలప్రచారంలోభాగంగా23వవార్డుకాంగ్రెస్‌పార్టీఅభ్యర్థిR.గంగవతి(రాజశేఖర్)గారికిమద్దతుగాహౌసింగ్‌బోర్డుకాలోనీలోనిర్వహించినఎన్నికలప్రచారకార్యక్రమంలోDCCకార్యదర్శి,మాజీZPTCK.భాస్కర్‌రెడ్డిపాల్గొన్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ గతపదేళ్లబీఆర్‌ఎస్‌పాలనలో23వవార్డుఅభివృద్ధికిపూర్తిగానోచుకోలేదనివిమర్శించారు.కాంగ్రెస్‌ప్రభుత్వంఏర్పడినతర్వాతఉచితకరెంట్,రేషన్‌కార్డులు,మహిళలకుఉచితబస్సుప్రయాణంలాంటిఅనేకసంక్షేమపథకాలనుఅమలుచేస్తూప్రజలజీవితాల్లోమార్పుతీసుకొచ్చిందనితెలిపారు.రాబోయేమున్సిపల్ఎన్నికల్లోకాంగ్రెస్‌పార్టీనిబలపరచి23వవార్డుఅభ్యర్థిగంగవతి(రాజశేఖర్)గారినిగెలిపించాలనిఓటర్లనుకోరారు.ఈకార్యక్రమంలోసుధాకర్‌సర్పంచ్‌చినిగేపల్లి,M.రమేష్‌సర్పంచ్‌చిక్కుర్తి,PACSచైర్మన్‌సిద్ధిలింగయ్యస్వామి,కాంగ్రెస్‌నాయకులు,కార్యకర్తలుమరియుస్థానికులుపాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News