Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:33 PM

అభివృద్ధే లక్ష్యం – కాంగ్రెస్‌తోనే సాధ్యం

అభివృద్ధే లక్ష్యం – కాంగ్రెస్‌తోనే సాధ్యం

అభివృద్ధే లక్ష్యం – కాంగ్రెస్‌తోనే సాధ్యం
03-02-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్ శెట్కార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, పేదలు మరియు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుపై ఓటు వేసి, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా 7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Sthanikam

అభివృద్ధే లక్ష్యం – కాంగ్రెస్‌తోనే సాధ్యం

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్ శెట్కార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, పేదలు మరియు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుపై ఓటు వేసి, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా 7వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News