Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ సహాయం
December 30, 2025 01:42 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండలంలోని నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కల్హేర్ గ్రామానికి చెందిన టేకు మరియమ్మ భర్త పాపయ్య గారు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ విషయం గ్రామ ప్రజలు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి తీసుకెళ్లగా,వెంటనే స్పందించిన ఆయన ఫౌండేషన్ తరపున కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు. అలాగే కుటుంబానికి ధైర్యం చెప్పి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కల్హేర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి సాయిలు,జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News