స్థానికం ఉషాకిరణ్ పాముకుంట్ల:
బీబీనగర్ మండల కేంద్రంలో నూతనంగా గెలిచినా ఒక్కటవ వార్డ్ సభ్యులు ఆకుల రాజలక్ష్మి రవీందర్ ని శాలువాతో సత్కారించి శుభాకాంక్షలు తెలియజేశారు బీబీనగర్ మండల బిల్డింగ్ వర్కింగ్ యూనియన్ అధ్యక్షులు సన్నబోయిన ప్రసాద్,నర్సిరెడ్డి,అంకమ్మ, రమేష్, శ్రీను, అంజయ్య, నాగయ్య, సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి