Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:29 PM

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక
February 21, 2026 06:05 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

గుజరాత్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23 నుండి 27 వరకు నిర్వహించనున్న 72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా క్రీడాకారులు నవీన్, సాయిచరణ్ తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహరావు ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నుండి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించడం గర్వకారణమని పేర్కొన్నారు.

అదేవిధంగా క్రీడాకారుల ఎంపికకు సహకరించిన రాష్ట్ర కబడ్డీ పెద్దలు కాసాని వీరేష్, మద్ది మహేందర్ రెడ్డి లకు జిల్లా అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ చాటుకుని జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News