Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:38 AM

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక
21-02-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

గుజరాత్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23 నుండి 27 వరకు నిర్వహించనున్న 72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా క్రీడాకారులు నవీన్, సాయిచరణ్ తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహరావు ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నుండి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించడం గర్వకారణమని పేర్కొన్నారు.

అదేవిధంగా క్రీడాకారుల ఎంపికకు సహకరించిన రాష్ట్ర కబడ్డీ పెద్దలు కాసాని వీరేష్, మద్ది మహేందర్ రెడ్డి లకు జిల్లా అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ చాటుకుని జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

Article Image

72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట క్రీడాకారుల ఎంపిక

గుజరాత్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23 నుండి 27 వరకు నిర్వహించనున్న 72వ సీనియర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట జిల్లా క్రీడాకారులు నవీన్, సాయిచరణ్ తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఎంపికయ్యారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి నామా నరసింహరావు ఎంపికైన క్రీడాకారులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నుండి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించడం గర్వకారణమని పేర్కొన్నారు.

అదేవిధంగా క్రీడాకారుల ఎంపికకు సహకరించిన రాష్ట్ర కబడ్డీ పెద్దలు కాసాని వీరేష్, మద్ది మహేందర్ రెడ్డి లకు జిల్లా అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ చాటుకుని జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News