Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పద్మావతి నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 09:16 PM

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్
April 29, 2026 07:27 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో కంగ్టి మండల స్థాయిలో గిరిజన గురుకుల విద్యార్థి రాథోడ్ భూపాల్ 585 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. రెండవ స్థానంలో తడకల్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేయ 581 మార్కులతో నిలిచింది. మండలంలో మొత్తం 382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 376 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రైహముద్దీన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈ ఫలితాలతో మండల వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News