Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:51 PM

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్
April 29, 2026 07:27 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో కంగ్టి మండల స్థాయిలో గిరిజన గురుకుల విద్యార్థి రాథోడ్ భూపాల్ 585 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. రెండవ స్థానంలో తడకల్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేయ 581 మార్కులతో నిలిచింది. మండలంలో మొత్తం 382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 376 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రైహముద్దీన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈ ఫలితాలతో మండల వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News