Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:56 PM

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్
29-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో కంగ్టి మండల స్థాయిలో గిరిజన గురుకుల విద్యార్థి రాథోడ్ భూపాల్ 585 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. రెండవ స్థానంలో తడకల్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేయ 581 మార్కులతో నిలిచింది. మండలంలో మొత్తం 382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 376 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రైహముద్దీన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈ ఫలితాలతో మండల వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Sthanikam

585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్

Article Image

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో కంగ్టి మండల స్థాయిలో గిరిజన గురుకుల విద్యార్థి రాథోడ్ భూపాల్ 585 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి ప్రతిభ చాటాడు. రెండవ స్థానంలో తడకల్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేయ 581 మార్కులతో నిలిచింది. మండలంలో మొత్తం 382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 376 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రైహముద్దీన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈ ఫలితాలతో మండల వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News