Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:53 PM

42వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన శరత్ చంద్ర

42వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన శరత్ చంద్ర

42వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన శరత్ చంద్ర
29-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని శ్రీ ఆధ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్‌కు అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడగా విషయం తెలిసిన వెంటనే మన సమాజం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం మహేష్ స్వామి స్పందించి పేషెంట్ వివరాలను ఫౌండేషన్ సభ్యులు మరియు పరిచయస్తులకు పంపించారు. ఈ సమాచారాన్ని చూసిన కోడూరు శరత్ చంద్ర వెంటనే ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు. ఇప్పటివరకు ఆయన 42వ సారి రక్తదానం చేయడం విశేషం. అత్యవసర సమయంలో స్పందించి ప్రాణ రక్షణకు సహకరించిన శరత్ చంద్రకు ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జంగం మహేష్ స్వామి మాట్లాడుతూ సమాజంలో ఎవరికైనా రక్తం అవసరం ఉన్నప్పుడు మన సమాజం ఫౌండేషన్ సభ్యులు ఎప్పుడూ ముందుండి సేవలు అందిస్తున్నారని, ఇప్పటివరకు అనేక మందికి రక్తదానం ద్వారా సహాయం చేసినట్లు తెలిపారు. రక్తదానం మహాదానం అని, యువత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. సమయానికి స్పందించి సహాయం చేసిన ఫౌండేషన్ నిర్వాహకులకు మరియు రక్తదాత కోడూరు శరత్ చంద్రకు పేషెంట్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

42వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన శరత్ చంద్ర

Article Image

సదాశివపేట పట్టణంలోని శ్రీ ఆధ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్‌కు అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడగా విషయం తెలిసిన వెంటనే మన సమాజం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం మహేష్ స్వామి స్పందించి పేషెంట్ వివరాలను ఫౌండేషన్ సభ్యులు మరియు పరిచయస్తులకు పంపించారు. ఈ సమాచారాన్ని చూసిన కోడూరు శరత్ చంద్ర వెంటనే ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు. ఇప్పటివరకు ఆయన 42వ సారి రక్తదానం చేయడం విశేషం. అత్యవసర సమయంలో స్పందించి ప్రాణ రక్షణకు సహకరించిన శరత్ చంద్రకు ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జంగం మహేష్ స్వామి మాట్లాడుతూ సమాజంలో ఎవరికైనా రక్తం అవసరం ఉన్నప్పుడు మన సమాజం ఫౌండేషన్ సభ్యులు ఎప్పుడూ ముందుండి సేవలు అందిస్తున్నారని, ఇప్పటివరకు అనేక మందికి రక్తదానం ద్వారా సహాయం చేసినట్లు తెలిపారు. రక్తదానం మహాదానం అని, యువత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. సమయానికి స్పందించి సహాయం చేసిన ఫౌండేషన్ నిర్వాహకులకు మరియు రక్తదాత కోడూరు శరత్ చంద్రకు పేషెంట్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News