Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:34 AM

32వ వార్డు అభ్యర్థిగా భూషపాక అండాలుకు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం

32వ వార్డు అభ్యర్థిగా భూషపాక అండాలుకు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం

32వ వార్డు అభ్యర్థిగా భూషపాక అండాలుకు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం
03-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపు

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా భూషపాక అండాలుకు అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...తారక రామ నగర్ 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.అభ్యర్థి భూషపాక అండాలను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకునూరి మహేందర్,నరాల జంగయ్య,ఎండి.మునీర్ లింగస్వామి,కుమార్,రాజు,వార్డు పార్టీ కమిటీ అధ్యక్షుడు సిద్ధులు,కమిటీ సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

32వ వార్డు అభ్యర్థిగా భూషపాక అండాలుకు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం

Article Image

అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపు

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా భూషపాక అండాలుకు అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...తారక రామ నగర్ 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.అభ్యర్థి భూషపాక అండాలను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకునూరి మహేందర్,నరాల జంగయ్య,ఎండి.మునీర్ లింగస్వామి,కుమార్,రాజు,వార్డు పార్టీ కమిటీ అధ్యక్షుడు సిద్ధులు,కమిటీ సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News