Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:42 PM

25 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్

25 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్

25 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్
March 12, 2026 10:13 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి:పౌరసరఫరాల అధికారులు భువనగిరి పట్టణంలో పలు హోటల్లు,వ్యాపార కేంద్రాలలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్లు నర్సింగ్ రావు మరియు సిబ్బంది తనిఖీలు నిర్వహించి,కమర్షియల్ సిలిండర్లకు బదులుగా వాడుతున్న (25) డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసినారు.రామన్నపేటలో పౌరసరఫరాల ఉప తహశీల్దారు బాలామణి మరియు హైదరాబాద్ విజిలెన్స్ అధికారులు వ్యాపార కేంద్రాలలో తనిఖీలు నిర్వహించి (24) డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు.మొత్తం 49 సిలిండర్లను స్వాధీనపర్చుకోవటం జరిగింది. వ్యాపార కేంద్రాల్లో కేవలం కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాడరాదని తెలిపినారు. ఇట్టి తనిఖీలలో పాల్గొనారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News