Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 10:27 AM

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం
May 28, 2026 03:42 PM 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో ఏర్పాటు

మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో, 'దివిస్ లాబొరేటరీస్' కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఈ శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు.​మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్ ఎండి హన్ను కలసి రిబ్బన్ కట్ చేసి ఈ ప్లాంట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.తమ వార్డులో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల 20వ వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, దానికి దివిస్ లాబొరేటరీస్ యాజమాన్యం సహకరించడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ఇకపై తమ తాగునీటి సమస్యలు పూర్తిగా తీరిపోతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో దివిస్ లాబొరేటరీస్ ప్రతినిధులు కిషోర్, గోపి, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News