Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:12 AM

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం
28-05-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో ఏర్పాటు

మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో, 'దివిస్ లాబొరేటరీస్' కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఈ శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు.​మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్ ఎండి హన్ను కలసి రిబ్బన్ కట్ చేసి ఈ ప్లాంట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.తమ వార్డులో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల 20వ వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, దానికి దివిస్ లాబొరేటరీస్ యాజమాన్యం సహకరించడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ఇకపై తమ తాగునీటి సమస్యలు పూర్తిగా తీరిపోతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో దివిస్ లాబొరేటరీస్ ప్రతినిధులు కిషోర్, గోపి, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం

Article Image

​* ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో ఏర్పాటు

మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో, 'దివిస్ లాబొరేటరీస్' కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఈ శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు.​మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్ ఎండి హన్ను కలసి రిబ్బన్ కట్ చేసి ఈ ప్లాంట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.తమ వార్డులో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల 20వ వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, దానికి దివిస్ లాబొరేటరీస్ యాజమాన్యం సహకరించడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ఇకపై తమ తాగునీటి సమస్యలు పూర్తిగా తీరిపోతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో దివిస్ లాబొరేటరీస్ ప్రతినిధులు కిషోర్, గోపి, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News