Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:31 AM

17వ వార్డు నుంచి చెన్న స్వాతి మహేష్ నామినేషన్ దాఖలు

17వ వార్డు నుంచి చెన్న స్వాతి మహేష్ నామినేషన్ దాఖలు

17వ వార్డు నుంచి చెన్న స్వాతి మహేష్ నామినేషన్ దాఖలు
31-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వార్డు ప్రజల ఆశీస్సులతో చెన్న స్వాతి మహేష్ నామినేషన్ ప్రక్రియను పూర్తి.

భువనగిరి మున్సిపాలిటీ 17వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థినిగా చెన్న స్వాతి మహేష్ శుక్రవారం తన నామినేషన్‌ను అధికారికంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డు ప్రజల ఆశీస్సులతో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.తాను గడపగడపకు పరిచయం ఉన్న అభ్యర్థినని, వార్డులో ఎవరికైనా ఆపద ఎదురైతే ముందువరుసలో నిలబడి సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. గతంలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు.వార్డు అభివృద్ధిలో తనను భాగస్వామిని చేయాలని కోరిన చెన్న స్వాతి మహేష్, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వార్డులోని పెద్దలు,అక్కచెల్లెల్లు, చదువుకున్న యువత ఆలోచించి తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.భారీ మెజారిటీతో గెలిపించి కౌన్సిలర్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు.

Sthanikam

17వ వార్డు నుంచి చెన్న స్వాతి మహేష్ నామినేషన్ దాఖలు

Article Image

వార్డు ప్రజల ఆశీస్సులతో చెన్న స్వాతి మహేష్ నామినేషన్ ప్రక్రియను పూర్తి.

భువనగిరి మున్సిపాలిటీ 17వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థినిగా చెన్న స్వాతి మహేష్ శుక్రవారం తన నామినేషన్‌ను అధికారికంగా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డు ప్రజల ఆశీస్సులతో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.తాను గడపగడపకు పరిచయం ఉన్న అభ్యర్థినని, వార్డులో ఎవరికైనా ఆపద ఎదురైతే ముందువరుసలో నిలబడి సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. గతంలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు.వార్డు అభివృద్ధిలో తనను భాగస్వామిని చేయాలని కోరిన చెన్న స్వాతి మహేష్, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వార్డులోని పెద్దలు,అక్కచెల్లెల్లు, చదువుకున్న యువత ఆలోచించి తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.భారీ మెజారిటీతో గెలిపించి కౌన్సిలర్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News