Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు
January 04, 2026 04:34 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బీజేపీ రాష్ట్ర నాయకులు పివి.శ్యాంసుందర్ రావు

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:జి.కె.శ్రీనివాస్(స్థానికం: జనవరి 04)

భారతీయ జనతా పార్టీ మాజీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సీనియర్ నాయకులు పివి శ్యాంసుందర్ రావుని భాగ్యనగరంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.అంతరం వారు మాట్లాడుతూ...త్వరలో జరగబోయే భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు.భువనగిరి పట్టణ ప్రజల మద్దతుతో నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భువనగిరి మొట్ట మొదటి మున్సిపల్ చైర్మన్ బిజెపి జెండా ఎగరవేయడం జరిగినది,అదే స్ఫూర్తితో...త్వరలో జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని గతంలో పట్టణ వార్డుల అభివృద్ధికి చేసిన పనులను చెప్పి ప్రజలను మెప్పించి భారతీయ జనతా పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించుకోవాలని తనను కలిసిన నాయకులకు సలహాలు సూచనలు చేశారు. తదనంతరం13వ వార్డులో కౌన్సిలర్ కవిత నరసింహ చారి చేసిన అభివృద్ధిపై బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రత్నపురం బలరాం,బిజెపి సీనియర్ నాయకులు నీలం రమేష్,జనగామ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News