Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు
04-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బీజేపీ రాష్ట్ర నాయకులు పివి.శ్యాంసుందర్ రావు

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:జి.కె.శ్రీనివాస్(స్థానికం: జనవరి 04)

భారతీయ జనతా పార్టీ మాజీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సీనియర్ నాయకులు పివి శ్యాంసుందర్ రావుని భాగ్యనగరంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.అంతరం వారు మాట్లాడుతూ...త్వరలో జరగబోయే భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు.భువనగిరి పట్టణ ప్రజల మద్దతుతో నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భువనగిరి మొట్ట మొదటి మున్సిపల్ చైర్మన్ బిజెపి జెండా ఎగరవేయడం జరిగినది,అదే స్ఫూర్తితో...త్వరలో జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని గతంలో పట్టణ వార్డుల అభివృద్ధికి చేసిన పనులను చెప్పి ప్రజలను మెప్పించి భారతీయ జనతా పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించుకోవాలని తనను కలిసిన నాయకులకు సలహాలు సూచనలు చేశారు. తదనంతరం13వ వార్డులో కౌన్సిలర్ కవిత నరసింహ చారి చేసిన అభివృద్ధిపై బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రత్నపురం బలరాం,బిజెపి సీనియర్ నాయకులు నీలం రమేష్,జనగామ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు

Article Image

బీజేపీ రాష్ట్ర నాయకులు పివి.శ్యాంసుందర్ రావు

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:జి.కె.శ్రీనివాస్(స్థానికం: జనవరి 04)

భారతీయ జనతా పార్టీ మాజీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సీనియర్ నాయకులు పివి శ్యాంసుందర్ రావుని భాగ్యనగరంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.అంతరం వారు మాట్లాడుతూ...త్వరలో జరగబోయే భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు.భువనగిరి పట్టణ ప్రజల మద్దతుతో నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భువనగిరి మొట్ట మొదటి మున్సిపల్ చైర్మన్ బిజెపి జెండా ఎగరవేయడం జరిగినది,అదే స్ఫూర్తితో...త్వరలో జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని గతంలో పట్టణ వార్డుల అభివృద్ధికి చేసిన పనులను చెప్పి ప్రజలను మెప్పించి భారతీయ జనతా పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించుకోవాలని తనను కలిసిన నాయకులకు సలహాలు సూచనలు చేశారు. తదనంతరం13వ వార్డులో కౌన్సిలర్ కవిత నరసింహ చారి చేసిన అభివృద్ధిపై బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రత్నపురం బలరాం,బిజెపి సీనియర్ నాయకులు నీలం రమేష్,జనగామ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News