Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేదల కష్టాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అండ… 8 మందికి చెక్కుల పంపిణీ. వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 07:19 PM

యాదవ సంఘం నూతన కార్యవర్గానికి సన్మానం

యాదవ సంఘం నూతన కార్యవర్గానికి సన్మానం

యాదవ సంఘం నూతన కార్యవర్గానికి సన్మానం
April 12, 2026 05:51 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ గూడెం యాదవ సంఘం నూతన అధ్యక్షులు ఏర్పుల స్వామి యాదవ్,కార్యదర్శి చింతపల్లి ప్రవీణ్ యాదవ్, కోశాధికారి మద్ది మధు యాదవ్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం రోజు యాదవ సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సంఘం అభివృద్ధి కోసం సంఘం సభ్యులందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మెండే వెంకన్న, కౌన్సిలర్ ఏర్పుల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News