Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 04:11 PM

బాధిత కుటుంబానికి అండగా షేక్‌ చాంద్. బియ్యం, నగదు సహాయం అందజేత. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి.

బాధిత కుటుంబానికి అండగా షేక్‌ చాంద్. బియ్యం, నగదు సహాయం అందజేత. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి.

బాధిత కుటుంబానికి అండగా షేక్‌ చాంద్.  బియ్యం, నగదు సహాయం అందజేత.  ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి.
June 10, 2026 02:57 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణానికి చెందిన మారోజు నరేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్‌ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత షేక్‌ చాంద్ బుధవారం పరామర్శించారు.

మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం తన వంతు సహాయంగా అర క్వింటాల్ బియ్యంతో పాటు రూ.2,500 నగదు అందజేశారు. కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంటూ, అనారోగ్యంతో ఉన్న నరేష్ తల్లిదండ్రులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు.

అదేవిధంగా సామాజిక సేవా సంస్థలు, దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో మానవతా దృక్పథంతో స్పందించి అండగా నిలవడం సమాజ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో కందుల మణి, బోళ్ల సైదులు, నామ నంది నరేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News