Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:18 AM

యాదగిరిగుట్టలో రాష్ట్ర గవర్నర్ దర్శనం ఆలయ మర్యాదలతో స్వాగతం.. ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్టలో రాష్ట్ర గవర్నర్ దర్శనం ఆలయ మర్యాదలతో స్వాగతం.. ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్టలో రాష్ట్ర గవర్నర్ దర్శనం ఆలయ మర్యాదలతో స్వాగతం.. ప్రత్యేక పూజలు
March 12, 2026 03:54 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గురువారం కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట Sri లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్పు ణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , జిల్లా పోలీసు అధికారి అక్షణష్ యాదవ్ , అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, రెవెన్యూ విభాగ అధికారి కృష్ణా రెడ్డి గవర్నర్‌కు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.

మొదటగా గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేద పండితులు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భావానీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ ధ్వజస్తంభం వద్ద నమస్కరించి స్వామివారి అంతరాలయంలో అర్చన పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి జ్ఞాపికను గవర్నర్‌కు అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త స్వామివారి ప్రసాదాన్ని సమర్పించారు.

తదుపరి గవర్నర్ దంపతులు అనుబంధ దేవాలయం అయిన శ్రీ పర్వత వర్ధిని సామెత రామలింగేశ్వర స్వామి టెంపుల్లో స్పటిక లింగానికి అభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News