Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:06 AM

యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం

యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం

యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం
April 18, 2026 06:43 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాద ఋషి మండల దీక్ష సన్నిధానం వద్ద మాలధారణ స్వాములకు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పేర బోయిన సత్యనారాయణ యాదవ్, బబ్బురి నరసింహ గౌడ్, గూడెం శ్రీను, సమ్మయ్య స్వామి, లింగంపల్లి మురళి స్వామి, లింగాల సురేష్, బోధన సురేందర్, చిత్రాల శీను, విజయ్, మీసాల జగదీష్, కందుకూరు వెంకటాచార్యులు, సంతోష్, సందీప్, నర్సింహ, నాగరాజు, మైసగౌడ్, బత్తిని బాల నరసింహ గౌడ్ తదితరులు సంయుక్తంగా నిర్వహించారు.

మండల దీక్షలో భాగంగా సన్నిధానానికి విచ్చేసిన మాలధారణ స్వాములకు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం తమకు పుణ్యకార్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News