Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 08:14 PM

యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం

యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం

యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం
April 18, 2026 06:43 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాద ఋషి మండల దీక్ష సన్నిధానం వద్ద మాలధారణ స్వాములకు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పేర బోయిన సత్యనారాయణ యాదవ్, బబ్బురి నరసింహ గౌడ్, గూడెం శ్రీను, సమ్మయ్య స్వామి, లింగంపల్లి మురళి స్వామి, లింగాల సురేష్, బోధన సురేందర్, చిత్రాల శీను, విజయ్, మీసాల జగదీష్, కందుకూరు వెంకటాచార్యులు, సంతోష్, సందీప్, నర్సింహ, నాగరాజు, మైసగౌడ్, బత్తిని బాల నరసింహ గౌడ్ తదితరులు సంయుక్తంగా నిర్వహించారు.

మండల దీక్షలో భాగంగా సన్నిధానానికి విచ్చేసిన మాలధారణ స్వాములకు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం తమకు పుణ్యకార్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News