Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:22 PM

గుండాల పోలీస్ స్టేషన్‌నురైతుల అభ్యున్నతికి పీఏసీఎస్‌ల ద్వారా నిరంతర కృషి: గొంగిడి మహేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్యాదవ్

గుండాల పోలీస్ స్టేషన్‌నురైతుల అభ్యున్నతికి పీఏసీఎస్‌ల ద్వారా నిరంతర కృషి: గొంగిడి మహేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్యాదవ్

గుండాల పోలీస్ స్టేషన్‌నురైతుల అభ్యున్నతికి పీఏసీఎస్‌ల ద్వారా నిరంతర కృషి: గొంగిడి మహేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్యాదవ్
July 01, 2026 06:46 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ , ఐపీఎస్ గారు గుండాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా స్టేషన్ జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, నేరాల రికార్డులు, ఆస్తుల రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, పరిపాలనా విధానాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, వాటిని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్, లాక్‌అప్, బ్యారక్స్, సీసీటీవీ వ్యవస్థ, పరిశుభ్రతను పరిశీలించిన ఎస్పీ, స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.

పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజా స్నేహపూర్వక పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి పహారా నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని పిలుపునిచ్చారు.


ఈ తనిఖీలో , తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News