PRINT TIME: July 01, 2026 05:25 PM
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం.
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం.
July 01, 2026 03:41 PM
31 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలంలోని నీర్నెల గ్రామంలో ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కన్నెబోయిన కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రూ. 15,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా కష్టకాలంలో కుటుంబానికి కొంత ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్, మాజీ అధ్యక్షుడు ఆవుల భగవంతం, చిప్పలపల్లి రవీందర్, సీనియర్ నాయకుడు ఆవుల నరేందర్, 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్, మాజీ వార్డు సభ్యుడు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, నోముల తరుణ్, బొల్లం రాజు, మనుపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి