Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 05:25 PM

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.
July 01, 2026 03:41 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నీర్నెల గ్రామంలో ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కన్నెబోయిన కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రూ. 15,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా కష్టకాలంలో కుటుంబానికి కొంత ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్, మాజీ అధ్యక్షుడు ఆవుల భగవంతం, చిప్పలపల్లి రవీందర్, సీనియర్ నాయకుడు ఆవుల నరేందర్, 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్, మాజీ వార్డు సభ్యుడు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, నోముల తరుణ్, బొల్లం రాజు, మనుపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News