Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.
01-07-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నీర్నెల గ్రామంలో ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కన్నెబోయిన కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రూ. 15,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా కష్టకాలంలో కుటుంబానికి కొంత ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్, మాజీ అధ్యక్షుడు ఆవుల భగవంతం, చిప్పలపల్లి రవీందర్, సీనియర్ నాయకుడు ఆవుల నరేందర్, 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్, మాజీ వార్డు సభ్యుడు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, నోముల తరుణ్, బొల్లం రాజు, మనుపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం.

Article Image

రామన్నపేట మండలంలోని నీర్నెల గ్రామంలో ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కన్నెబోయిన కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రూ. 15,500 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న మొత్తమైనా కష్టకాలంలో కుటుంబానికి కొంత ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్, మాజీ అధ్యక్షుడు ఆవుల భగవంతం, చిప్పలపల్లి రవీందర్, సీనియర్ నాయకుడు ఆవుల నరేందర్, 7వ వార్డు సభ్యుడు చినపాక రమేష్, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్, మాజీ వార్డు సభ్యుడు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, నోముల తరుణ్, బొల్లం రాజు, మనుపాటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News