Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:34 AM

వానకాలం రైతు భరోసా తో పాటు యాసంగి బకాయి చెల్లించాలి;తాటికొండ సీతయ్య బీ ఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు

వానకాలం రైతు భరోసా తో పాటు యాసంగి బకాయి చెల్లించాలి;తాటికొండ సీతయ్య బీ ఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు

వానకాలం రైతు భరోసా తో పాటు యాసంగి బకాయి చెల్లించాలి;తాటికొండ సీతయ్య బీ ఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు
30-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన యాసంగి రైతు భరోసా బకాయి వెంటనే చెల్లించాలనీ గత యాసంగి లో 45రోజుల్లో పూర్తిగాఇస్తామని చెప్పి రెండు ఎకరాల వరకే ఇచ్చి మిగతా ఎగొట్టడం జరిగిందనీమళ్ళీ ఇప్పుడు వానకాలం ఇస్తామని గొప్ప గొప్ప ప్రకటన లు చేస్తే నమ్మే పరిస్థితి లో రైతాంగం లేరని బీ ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారంతుంగతుర్తి పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ... ఆరు గ్యారాంటిలను అమలు చేయకుండా.. అడిగిన ప్రతిపక్ష పార్టీ నాయకులను తిడుతూ రెండున్నర ఏండ్లుగా కాలం వెళ్ళబుచ్చుతు న్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండగాని రాములు గౌడ్. మండల నాయకులు మల్యాల రాములు. తడకమళ్ల రవి కుమార్.మట్టిపెల్లి వెంకట్ పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. నాయకులు బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లికార్జున్.తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వానకాలం రైతు భరోసా తో పాటు యాసంగి బకాయి చెల్లించాలి;తాటికొండ సీతయ్య బీ ఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు

Article Image

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన యాసంగి రైతు భరోసా బకాయి వెంటనే చెల్లించాలనీ గత యాసంగి లో 45రోజుల్లో పూర్తిగాఇస్తామని చెప్పి రెండు ఎకరాల వరకే ఇచ్చి మిగతా ఎగొట్టడం జరిగిందనీమళ్ళీ ఇప్పుడు వానకాలం ఇస్తామని గొప్ప గొప్ప ప్రకటన లు చేస్తే నమ్మే పరిస్థితి లో రైతాంగం లేరని బీ ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారంతుంగతుర్తి పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ... ఆరు గ్యారాంటిలను అమలు చేయకుండా.. అడిగిన ప్రతిపక్ష పార్టీ నాయకులను తిడుతూ రెండున్నర ఏండ్లుగా కాలం వెళ్ళబుచ్చుతు న్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండగాని రాములు గౌడ్. మండల నాయకులు మల్యాల రాములు. తడకమళ్ల రవి కుమార్.మట్టిపెల్లి వెంకట్ పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్. నాయకులు బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లికార్జున్.తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News