Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:48 AM

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు
30-06-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, శ్రీరామకృష్ణపురం: మహేశ్వరం నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (AERO) శ్రీనివాస్ రావు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో పాల్గొని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు.

మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్, శ్రీరామకృష్ణపురం డివిజన్‌లోని 62వ పోలింగ్ బూత్‌ను ఆయన సందర్శించి కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు జాబితాలో తమ పేరును ఎలా వెతకాలి, ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి, అవసరమైన వివరాలను ఎలా సమర్పించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 62వ బూత్ లెవెల్ ఏజెంట్ (BLA), గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్, బీఎల్ఓ సూపర్‌వైజర్ ఎర్ర వంశీ, బీఎల్ఓ బోడుపల్లి పద్మతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు

Article Image

హైదరాబాద్, శ్రీరామకృష్ణపురం: మహేశ్వరం నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (AERO) శ్రీనివాస్ రావు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో పాల్గొని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు.

మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్, శ్రీరామకృష్ణపురం డివిజన్‌లోని 62వ పోలింగ్ బూత్‌ను ఆయన సందర్శించి కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు జాబితాలో తమ పేరును ఎలా వెతకాలి, ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి, అవసరమైన వివరాలను ఎలా సమర్పించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 62వ బూత్ లెవెల్ ఏజెంట్ (BLA), గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్, బీఎల్ఓ సూపర్‌వైజర్ ఎర్ర వంశీ, బీఎల్ఓ బోడుపల్లి పద్మతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News