Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 04:57 PM

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు

ప్రతి ఒక్కరూ SIRలో పాల్గొనాలి: ఏఈఆర్‌వో శ్రీనివాస్ రావు
June 30, 2026 03:17 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, శ్రీరామకృష్ణపురం: మహేశ్వరం నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (AERO) శ్రీనివాస్ రావు ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో పాల్గొని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు.

మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్, శ్రీరామకృష్ణపురం డివిజన్‌లోని 62వ పోలింగ్ బూత్‌ను ఆయన సందర్శించి కొనసాగుతున్న SIR కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లకు జాబితాలో తమ పేరును ఎలా వెతకాలి, ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి, అవసరమైన వివరాలను ఎలా సమర్పించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 62వ బూత్ లెవెల్ ఏజెంట్ (BLA), గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్, బీఎల్ఓ సూపర్‌వైజర్ ఎర్ర వంశీ, బీఎల్ఓ బోడుపల్లి పద్మతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News