Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రాణదాతలుగా నిలిచిన రాయిపల్లి యువత.. విజయవంతమైన రక్తదాన శిబిరం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 29, 2026 09:25 PM

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం.. పోలీసు బృందాన్ని అభినందించిన ఎస్పీ
June 29, 2026 07:55 PM 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు పడ్మటి అశోక్ రెడ్డి (32)కు సంగారెడ్డి నాల్గవ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2,200 జరిమానా విధించింది. భూమి అమ్మకం విషయంలో తలెత్తిన వివాదంతో తన తండ్రి పడ్మటి మాధవరెడ్డిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో పటిష్టమైన సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానంలో సమర్పించగా, ప్రభుత్వ న్యాయవాది సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష పడింది. ఈ కేసులో కృషి చేసిన దర్యాప్తు అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ న్యాయవాదిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News