Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వృద్ధాప్యం లోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 10:35 PM

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్
June 28, 2026 08:37 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టిట్కో కాలనీలో నివాసం ఉంటున్న 30 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే పార్థసారధి సమక్షంలో, యువ నాయకుడు హాజర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం దశలవారీగా పూర్తి చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి కోసిగయ్య, నాగేష్, దుర్గ కాలనీ వాసులు వీరేష్, మోహన్, లక్ష్మి, రమ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News