Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:49 AM

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్
28-06-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టిట్కో కాలనీలో నివాసం ఉంటున్న 30 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే పార్థసారధి సమక్షంలో, యువ నాయకుడు హాజర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం దశలవారీగా పూర్తి చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి కోసిగయ్య, నాగేష్, దుర్గ కాలనీ వాసులు వీరేష్, మోహన్, లక్ష్మి, రమ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీజేపీలోకి 30 కుటుంబాల చేరిక. టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: నాగరాజు గౌడ్

Article Image

టిట్కో కాలనీలో నివాసం ఉంటున్న 30 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే పార్థసారధి సమక్షంలో, యువ నాయకుడు హాజర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం దశలవారీగా పూర్తి చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి కోసిగయ్య, నాగేష్, దుర్గ కాలనీ వాసులు వీరేష్, మోహన్, లక్ష్మి, రమ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News